మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీశాఖ రెండు రోజులపాటు సాగించిన సోదాలు ముగిశాయని తెలుస్తోంది. మల్లారెడ్డికి సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, కుమారులు, బంధువులు, సోదరులు ఇండ్లల్లో తనిఖీలు పూర్తయ్యాయని సమాచారం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ బీజేపీ నేతలుబుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్…
ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు షాక్ తగిలింది. పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్తులు జారీ చేయాలని కోరుతూ ఆ కేసులో ముగ్గురు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. రామ…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో రాష్ట్రంలోని పలు ఏరియాల్లో పాదయాత్ర…
మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు. …
హైదరాబాద్, నవంబర్ 20 : వేలాది బాలికల అరుదైన శక్తి సంగమం కార్యక్రమానికి హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ ను సోమవారం 8 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు.…
అక్రమ రవాణా భాదితులు తిరిగి మరలా అక్రమ రవాణాకు గురి కాకుండా వారి అవసరాలను తీర్చడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు సమన్వయoతో ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్…
కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ తో బాధపడుతోందని, ఇప్పట్లో ఆ క్యాన్సర్ నయమయ్యే సూచనలు కనిపించడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరాబుతున్నట్లు వస్తున్న…