ఢిల్లీలో రాజ్ పథ్ కు నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చిన ‘కర్తవ్య పథ్ ‘ పేరు భారతీయత ఉట్టిపడే పేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటించారు. ‘కర్తవ్య పథ్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక,…
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు…
కొద్దికాలం క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీనటి దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేఎల్పీ నేత, తెలంగాణ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల…
తెలంగాణలో రైతుల జీవితాలు చీద్రం అవుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం తెలంగాణ రైతు వెలిగి పోతున్నాడంటూ బూటకపు ప్రచారం చేసుకుంటున్నాడని రైతు సంఘాల ఐక్య వేదిక నిర్వహించిన రౌండ్ కు…
తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. తాను స్పీకర్ పై చేసిన వాఖ్యలసాకుతో తనపై అనర్హత అస్త్రం ప్రయోగించే…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల పట్ల బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్…
కరోనా నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సడలింపునిచ్చింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. ఇంజినీరింగ్, ఫార్మా డీ…
కేసీఆర్ పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని, ఆయన్ను సాగనంపడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ విశ్వాసం…
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర..ఇప్పుడు నాల్గో విడతకు సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతలుగా యాత్ర చేపట్టి విజయం సాధించిన సంజయ్…