కేసీఆర్ నయా నిజాం అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తాను ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ డైరెక్షన్లో కొందరు అల్లర్లు సృష్టించి యాత్రను అడ్డుకునే కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కోర్టును…
ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని…
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో మూడు రోజుల అడ్డంకుల తర్వాత శుక్రవారం ఉదయం నుండి తిరిగి…
తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా ఎమ్మెల్యేపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి ఎమ్యెల్యే రాజాసింగ్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్…
కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం… తానే హింసకు పాల్పడుతూ శాంతి భద్రతల సమస్యను…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా…
కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను బాలసాహిత్య పురస్కారాలకు ప్రకటించింది. తెలంగాణ…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించేందుకు అనుమతించడంతో పాటు, భద్రత కల్పించేలా రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై…
నిరంకుశ పోకడలకు పోతున్న కేసీఆర్ ప్రభుత్వం పతనం కాక తప్పదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ హెచ్చరించారు. బిజెపి తెలంగాణ…