టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన…
Browsing: తెలుగు రాష్ట్రాలు
రెడ్లకు పగ్గాలిస్తేనే తెలంగాణాలో కాంగ్రెస్ కు మనుగడ అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలో ఆ పార్టీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఐక్యతా…
2001లో అటల్ బిహారీ వాజ్పేయ్ జాతికి అంకితం చేసిన ఐఎస్ బి ఇప్పుడు ఆసియాలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
తెలంగాణ భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని చెబుతూ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన…
వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 17…
రాయపూర్-విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్కు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు.…
2024 ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సంసిద్ధం చేసే దిశలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరపడానికి పెద్ద…
నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకుంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డాయిరు. …
కోనసీమకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల జిల్లాలో పెల్లుబికిన వ్యతిరేకత మంగళవారం హింసాయుత రూపం తీసుకొంది. నిరసనలు అదుపుతప్పి స్థానిక మంత్రి…
ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎక్కువగా సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ పై ఇక్కడ పోలీసుల నిఘా పెరుగుతూ ఉండడంతో మహిళలను వినియోగించడం ద్వారా వారి కళ్ళు…