ఓ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తూ ఏపీలో పరిస్థితులపై రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావు చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పక్క రాష్ట్రం పరిస్థితులపై తన మిత్రుడు చెప్పిన విషయాలను కేటీఆర్ ప్రస్తావిస్తు ఏపీలో విద్యుత్ లేదని, నీళ్ళు లేవని, రోడ్లు ధ్వంసం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ కాకుండా, అడ్డదిడ్డంగా అప్పులు తీసుకు రావడం కోసమే తమను ఉపయోగించుకొంటూ ఉండడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖలో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం…
ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన, ఐశ్వర్యవంతమైన, ఆర్థికంగా శక్తిశాలి అయిన భారతదేశాన్ని నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సేవాసంస్థలు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారి ఆలయంలో భద్రతా లోపం వైఫల్యం మరోసారి స్పష్టమైంది. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ రాక సందర్భంగా అభిమానులు అంతరాలయంలోకి దూసుకెళ్లారు.…
గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును…
నెలనెలా జీతాలకే పైసల్లేవ్… బంగారు తెలంగాణ ఎట్లైతదని సీఎం కేసీఆర్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి నేత డీకే అరుణ ప్రశ్నించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన…
దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని, దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని, భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. …
మండు టెండను లెక్క చేయలేదు….వడ దెబ్బకు కుంగిపోలేదు… వడ గాలులను పట్టించుకోలేదు. జనంతో మమేకం… జనంతోనే నా పయనం… అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…
ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటే లోపు, సమాచారం పృథివి దాటుతోందని అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకోవలసిన…
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో తాము అధికారంలోకి రావడం ఖాయం అంటూ బిజెపి నాయకులు ప్రకటనలు చేయడమే కానీ ఆచరణలో ఆ దిశలో అడుగులు వేయడం లేదని…