Browsing: తెలుగు రాష్ట్రాలు

నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదున్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయం అన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.  సంపాదకీయాల ద్వారా తమ భావాలను…

ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో పీఆర్సీ సిఫార్సులు అమలు సాధ్యం కాదని వాదిస్తూ వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటి వరకు కనీసం ఆ…

కొంతకాలంగా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, రాష్త్ర గవర్నర్ డా . తమిళశై సౌందరరాజన్ లకు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు భగ్గుమని వీధిన పడింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకు…

మనిషికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితి. అనారోగ్యం పాలైనప్పుడే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆరోగ్య పరిస్థితి తెలియక చికిత్స అందించడంలో ఆలస్యం అవుతుంది.…

తెలంగాణ రాష్ట్రంలో కంటే తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలు ఉంటే రాజీనామా చేస్తానని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీ రామారావు…

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా…

పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి     రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని ‎ కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని ‎ టీడీపీ జాతీయ అధ్యక్షులు  నారా…

పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖ‌ర్చును కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని కేంద్ర జ‌లశ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ప్ర‌క‌టించారు.  పోల‌వరం ప్రాజెక్టును సంద‌ర్శించిన సంద‌ర్భంగా మాట్లాడిన షెకావ‌త్…

ఇప్పుడు దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలనిరు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. రాంచీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం స‌రైన…

రాజధానిని మారుస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని, పార్లమెంట్ మాత్రమే చేయాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్…