టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పి.అశోక్బాబును లోకాయుక్త ఆదేశంపై కేసు నమోదు చేసి, సిఐడి అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ సర్కార్ ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. జీవో 317కు సవరణలు చేయాలని ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన…
216 అడుగుల విగ్రహం రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నాట్లు చెబుతూ రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుతో యుగయుగాలకు రామానుజాచార్యుల సందేశం అందుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం…
అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఎపి ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్కళ్యాణ్ విమర్శించారు. రైత్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని…
కేంద్ర ప్రభుత్వ పథకం సంసద్ ఆదర్శ్ యోజన కింద ఎంపీలు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న గ్రామాలలో దేశం మొత్తం మీద ఉత్తమంగా ఎంపికైన మొదటి 10 గ్రామాలలో మొదటి రెండు…
శ్రీరామనగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ పూర్వ సహా కార్యవహ్ భయ్యాజీ జోషి దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను…
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఆస్తుల పంపిణీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయంతోనే జరగవలసి ఉన్నట్లు కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. ఈ పంపిణి ఇంకా పూర్తి…
కేసీఆర్ హామీలు పక్కన పెట్టి సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ కాలం నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ధ్వజమెత్తారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ…
తెలంగాణ బిజెపి నాయకులు కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్ల హుందాగానే వ్యవహరిస్తున్నది. కేసీఆర్ ఢిల్లీకి ఎప్పుడు…
స్నేహితుల హోటల్ ప్రమోషన్ కోసం తలకు `గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి, మధ్యం సేవించినట్లు ఓ వీడియోలో నటించిన బిగ్ బాస్ ద్వారా…