ఆంధ్ర ప్రదేశ్ లో కేసినో సంస్కృతి వ్యాప్తి చేస్తుండడం పట్ల బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని థాయిల్యాండ్లా మార్చేస్తారా? అంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఉద్యోగస్తులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గల ప్రేమ ఇప్పుడు…
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్మెంట్ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే, హెచ్ఆర్ తగ్గింపు, సీసీఏ రద్దు,…
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి కరోనా కేసులు దాదాపు రెట్టింపు సంఖ్యలో భారీగా పెరిగాయి. పీలో ఐదారు వేలుగా నమోదవుతున్న రోజువారీ కేసులు…బుధవారం ఏకంగా 10 వేలు దాటగా, తెలంగాణలో…
భారతదేశపు అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇక క్రీడా పోటీల నుండి విరమించుకొంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ 2022 తొలి రౌండ్…
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అంటూ మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న…
గ్రామీణ ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమౌతుందని చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. విజయవాడ…
వేతన సవరణపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమవారం రాత్రి ఇచ్చిన మూడు జీవోల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు…
పెద్దలను గౌరవించుకుని కుటుంబ వ్యవస్థను పటిష్టపరచుకోవాలనే సందేశాన్ని సంక్రాంతి అందిస్తోందని, అందుకే సంక్రాంతిని పెద్దల పండుగగా, పెద్ద పండుగగా జరుపుకుంటారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. చిన్నా…
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సీఐడీ చీఫ్ సునీల్కుమార్ను కులం పేరుతో…