రైతాంగం ప్రయోజనాలకు కేంద్రం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ లేఖ వ్రాయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఎవ్వరికీ వారుగా వాదనలు వినిపించాయి. ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరుభల్లా…
తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని ఆయన…
రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై గత వారం ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాలలో రూ 800 కోట్ల మేరకు నల్లధనం కనుగొన్నారు.…
వైసిపి ఎంపీగా ఉంటూనే ఆ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా సుమారు రెండేళ్లుగా పోరాటం జరుపుతున్న నరసాపూర్ ఎంపీ కె రఘురామరాజు చివరకు తన పదవికి రాజీనామా చేసి, తాజా ఎన్నికలకు…
దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరాగాంధీకి పట్టిన గతే పోలీసుల రాజ్యం సాగిస్తున్న కేసీఆర్కూ పడుతుందని బిజెపి నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ హెచ్చరించారు. హనుమకొండలోని దీన్దయాల్నగర్లో 317…
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా బిజెపికి పట్టు లభించేటట్లు చేయడం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగిన్నట్లు కనిపిస్తున్నది. రెండు రాష్ట్రాలలోని…
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక వంక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలతో భేటీలు జరుపుతూ, జాతీయ స్థాయిలో బిజెపిని గద్దె దింపడం గురించి సమాలోచనలు జరుపుతున్న…
సొంత మంత్రులకు, పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు సహితం కలవడానికి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒకే రోజున రెండు కమ్యూనిస్ట్ పార్టీల అగ్ర నేతలతో విడివిడిగా…
వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని బిజెపి సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ధర్మయుద్ధంలో…