ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం సాయంత్రం కరీంనగర్లో…
Browsing: తెలుగు రాష్ట్రాలు
తెలంగాణాలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యాయి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదవగా…
హుజురాబాద్ ఉపఎన్నికల ఓటమితో దిక్కుతోచక, ప్రజల దృష్టి మళ్లించడం కోసం, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన వరి రాజకీయం ఆయన…
వైసిపి ఎంపీగా ఉంటూ ఆ పార్టీ ప్రభుత్వం పైననే నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తుండటమే కాకుండా, నేరుగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులలో బెయిల్…
రాజధాని నగరం నిర్మాణం కోసం 33,000 వేల ఎకరాలను ఉచితంగా ఇచ్చిన రైతులను రోడ్లపైకి నెట్టివేసి, రాజధానిగా కొనసాగడానికి అక్కడేమి ఉన్నదని, ఎడారి, స్మశానం అంటూ మూడు రాజధానుల…
మతం పేరుతో భారత దేశాన్ని విభజించడానికి కారకుడైన, పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన మొహమ్మద్ జిన్నా పేరుతో స్వతంత్ర భారత దేశంలో ప్రముఖ నగరమైన గుంటూరు నడిబొడ్డున ఒక సెంటర్…
తెలంగాణలో కరోనా థర్డ్వేవ్ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించాయిరు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి…
రెండు డోసుల కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే నూతన సంవత్సరం వేడుకలలోకి అనుమిర్థించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. కరోనా, ఒమిక్రాన్…
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి మొదటగా రిజర్వేడ్ సీట్లపై దృష్టి సారించింది. 19 ఎస్సి, 12 ఎస్టీ…
నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు మాత్రం రాష్ట్రానివని, ఏపీలో ఇదో విచిత్రమైన పరిస్థితి ఉందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఎద్దేవా…