బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో గురువారం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్ధతకు గురయ్యారు. పిఠాపురంలో నాలుగు రోజులుగా ఎన్నికల ప్రహకారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంకు గురికావడంతో బుధవారం తన…
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, బిఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తుక్కుగూడ…
చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకుడు గెలువకూడదనే తాను కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఆమెను…
అధికార పక్షం కనుసన్నలలో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐఏఎస్ లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులపై వేటు వేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది.…
మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నియోజక వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణలు సోమవారం జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలోని జనసేన కార్యాలయంలో…
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే…
బీఆర్ఎస్ పార్టీ అత్యంత వేగంగా పతనం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి…
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం…