ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్లో కొనసాగుతున్న పరిస్థితులు త్వరలో తెలంగాణలో కనిపించవచ్చని రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చిన పోలీసులు, ఆయనను 8 వ నిందితుడిగా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పార్టీ…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదులతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.…
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ మొదటి గ్యారంటీ ప్రకటించింది. ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో మొదటి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకం…
తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ పాలకమండలి వేటు వేసింది. ఈమేరకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. టీటీడీ,…
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే…
టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. 24…
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బి ఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవితను సిబిఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సిబిఐ…
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార వైసిపిని ఓడించేందుకు ఒక వంక టిడిపి, జనసేన, బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండగా, మరోవంక ఎపిసిసి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంల్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన…