Browsing: BJP

పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఎపి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర…

కార్మికుల సంక్షేమానికి జాతీయ భవన, నిర్మాణ కార్మికుల నిధిని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక…

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.…

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి రాజకీయ పునరావాసం కాకూడదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక…

గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద దాదాపు రూ. 3వేల కోట్ల నిధులు విడుదల చేస్తే ఇప్పటి వరకు సగానికిపైగా ఖర్చు చేయకుండా దారి మళ్లించారని, సీఎంకు…

ప్రముఖ నటి, మాజీ ఎమ్యెల్యే జయసుధ బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు…

యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రం తగిన రీతిలో ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ డా. కే.…

తెలంగాణలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఇండ్లు లేనటువంటి వారున్నారని, వారందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత మనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు…

వరద సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ నదులకు నడకలు…

త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ నాయకత్వంలో కొన్ని…