Browsing: Congress

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారతదేశ ఐటీ హబ్‌ బెంగళూరు బాంబులతో దద్దరిల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. …

ఈవీఎంలను అనుమానించిన ప్రతిపక్ష నేతలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. బిహార్‌లోని అరారియా, ముంగేర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ…

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా…

కొన్నిసార్లు కాంగ్రెస్‌ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతున్నదని చెబుతూ కాంగ్రెస్‌ తీరు చూస్తుంటే కొన్నిసార్లు బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని అనుమానం కలుగుతుందని కాంగ్రెస్‌ పార్టీని…

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పాల‌న‌లో సామ‌ర్ధ్యం క‌న‌బ‌రిచిన బీజేపీ మోడ‌ల్‌, విఫ‌ల‌మైన కాంగ్రెస్ మోడ‌ల్‌లో ఏది ఎంచుకుంటార‌నేది ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. 2047…

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ నజీరుద్దీన్‌ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్‌ కావ్య నజీరుద్దీన్‌కు వరంగల్‌ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి…

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి పరాభావం తప్పదని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.…

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని, బిఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తుక్కుగూడ…

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా మంది నేతలు తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును…

* వామపక్షాలకూ నోటీసులుకాంగ్రెస్‌ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా…