Browsing: Covid 19

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల ఎన్నికలు జరుగనున్న తరుణంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పడంలో రాజకీయ నాయకులు ఖంగారు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంకు వెళ్ళడానికి జంకుతున్నారు. కరోనా ప్రమాదం దృష్ట్యా…

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు సరికొత్త ప్రమాదాన్ని పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించింది. కేసుల పెరుగుదల భవిష్యత్‌లో ప్రమాదకర వేరియంట్‌గా పరిణమించవచ్చని హెచ్చరిస్తోందని డబ్ల్యుహెచ్‌ఒ…

దేశంలో కరోనా ఉధృతమవుతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనాబారిన పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కొవిడ్-19 పాజిటివ్…

దేశవ్యాప్తంగా 15 నుండి 18ఏళ్ల వయసు గల టీనేజర్లకు సోమవారం ప్రారంభమైన కరోనా టీకాల ప్రక్రియకు మొదటిరోజే  పెద్దఎత్తున స్పందన లభించింది. ఇప్పటివరకు 16.85లక్షల మందికి పైగా…

తెలంగాణాలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యాయి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదవగా…

కరోనా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ…

కరోనా మహమ్మారి కాలం ముందుకన్నా ఇప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన సంవత్సరం రోజున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం…

దేశంలో కరోనా,  ఒమిక్రాన్‌ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది…

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి  ఒక్కసారిగా పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో13 వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో…

తెలంగాణలో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించాయిరు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి…