Browsing: Delhi Liquor Scam

ఆమ్ ఆద్మీ పార్ టీ(ఆప్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసేందుకు ఢిల్లీ…

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి…

ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు నేరుగా కీలక ప్రశ్న సంధించారు. తాను రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పరిపాలన సాగించాలా? అని అడిగారు.…

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇడి విచారణకు గైర్హాజరయ్యారు. ఇడి నోటీసులు చట్ట విరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. బిజెపి…

మద్యం కుంభకోణం కేసుల్లో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు…

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ నివాసంలో బుధవారం ఉదయం నుంచి తనిఖీలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు తర్వాత ఆయనను…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో…

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ డి డైరెక్టరేట్ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడి అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జ్…

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడానికి రౌస్ అవెన్యూ కోర్టు గురువారం…

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఎన్ ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)…