Browsing: KCR

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా  యూనివర్సిటీగా మారుస్తూ జీవో జారీ చేసింది.  తెలంగాణలో అమ్మాయిలకు…

తెలంగాణ సీఎంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు `డిక్టేటర్‌షిప్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్నారని అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి …

గురుకులా‌ల్లో చ‌దివే విద్యార్థులు బ‌య‌ట‌కు చెప్పుకోలేని ఇబ్బందులు ప‌డుతున్నారని బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.  మంచి విద్య, ఆహారం, వసతి… ఇవీ…

ఐటీవల తెలంగాణలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆ…

తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మీడియా సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల మంత్రి తలసాని శ్రీనివాసరావు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మీరు గవర్నర్…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణాన్ని దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించాయిరు. మంగళవారం ముఖ్యమంత్రి…

రైతుల సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిన ఘనత సీఎం కేసిఆర్‌దేనని వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ రెండుసార్లు…

కేసీఆర్​గడీలు బద్దలు కొడతాం, కుటుంబ పాలనను తరిమికొడతాం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను గురువారం జోగులంబ…

ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల (పీపీపీ) భాగస్వామ్యంతో సివిల్‌ ఏవియేషన్‌ (ఏరోనాటికల్‌), ఫార్మసీ యూనివర్శిటీలని  ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకొంది. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌…

తెలంగాణాలో విశేష ప్రాముఖ్యత గల ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పుష్కర స్నానాలకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యాల గురించి అసలేమీ పట్టించుకోలేదు. ఏప్రిల్ 13న సదా, సీదాగా జిల్లాలోని చెన్నూర్  నియోజ‌క‌వ‌ర్గం అర్జున‌గుట్ట‌లో…