ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ…
Browsing: Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించేమన్కీ బాత్ మనసులో మాట)లో భాగంగా ఇవాళ రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడిన మోదీ తెలంగాణ ప్రస్తావన…
ప్రపంచంలో తిరుగులేని నాయకుడు తానేనని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో 77 శాతం రేటింగ్తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 56…
గంగా యమునల సంగమం మాదిరి కాశీ తమిళ సంగమం పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాశీ, తమిళనాడు.. సంస్కృతి, నాగరికతకు కాలాతీత కేంద్రాలని చెప్పారు. ఈ…
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ధృడంగా వ్యవహరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దాడి జరిగిన ప్రాంతం, తీవ్రతను అనుసరించి స్పందన ఉండబోదని స్పష్టం చేశారు. శుక్రవారం…
ఇండోనేషియా తమ రాజధాని నగరం బాలిలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రాబోయే సంవత్సరానికి జి20 అధ్యక్ష పదవిని భారత్కు బుధవారం అప్పగించింది. రెండు రోజుల సమావేశాల ముగింపు కార్యక్రమంలో…
రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఘర్షణలను పరిష్కరించుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జి-20 సదస్సులో ఇంధన భద్రత, ఆహారం అంశంపై మంగళవారం…
చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లు ముఖాముఖీ సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జి-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇరువురు నేతలు సోమవారం…
సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. సింగరేణిలో 51 శాతం వాటా…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విశాఖపట్నంలో జరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాల నుండి ఫిర్యాదు…