Browsing: Rajya Sabha

ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ప్రారంభించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 77,511 కోట్ల మేర రుణాలను మంజూరు చేయగా రూ. 33,100…

పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనుకున్న సమయంలోగా పూర్తికాకపోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020, 2022లో సంభవించిన భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని వెల్లడించింది. …

పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను కలపలాన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్‌ కీలకం కానుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలీ…

రాజ్యసభ కొత్త చైర్మన్​గా ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​కర్​ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్​ శీతాకాల సమావేశాల తొలి రోజు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర నేతలు ధన్​కర్​ను చైర్మన్​…

రాజ్యసభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్న 19 మంది ప్రతిపక్ష ఎంపీలు వారం పాటు సస్పెండ్ అయ్యారు. సభ సజావుగా సాగకుండా నిరసనలు, ఆందోళనలతో అడ్డుపడుతున్నారనే కారణంతో రాజ్యసభ…

ఇకపై పార్లమెంట్‌ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, దీక్ష‌లు, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను అనుమ‌తించ‌డం లేదు. దీనికి సంబంధించిన స‌ర్క్యూల‌ర్‌ను రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జారీ చేశారు.  జూలై 18 నుంచి…

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలే ఏకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు…

ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తిని రాజ్యసభకు నామినేట్ చేయాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు…

`పెద్దల సభ’గా భావించే రాజ్యసభకు ఒకప్పుడు వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజకీయంగా అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసే వారు. అయితే రానురాను రాజకీయ పార్టీలు వివిధ కారణాల వల్ల పార్టీలోని నేతలకు,…

అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన…