Browsing: TDP

అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారని టిడిపి నేత, మాజీ ఎమ్యెల్యే దూళిపాళ్ల…

ఒక వంక 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రువర్గంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, పార్టీ వ్యవస్థలో కీలక మార్పులు చేసి, …

రాష్ట్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని చెప్పిన కాగ్‌ నివేదికపై సిబిఐతో విచారణ జరిపించాలని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, శాసన మండలి ప్రతిపక్షనేత…

వైసిపి వ్యతిరేక ఓట్ చీలకుండా ఏపీలో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ 9వ ఆవిర్భావ దినం సందర్భంగా మంగళగిరి సమీపంలో జరిపిన…

రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించనని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో టిడిపి, బిజెపి లతో కలసి కూటమి ఏర్పాటు…

పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి     రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని ‎ కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని ‎ టీడీపీ జాతీయ అధ్యక్షులు  నారా…

రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షం కన్నా పెను ప్రమాదంగా  భావించడం వాళ్ళనయితేనేమి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, బీజేపీ నేతలకన్నా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం చర్యలపై దూకుడుగా స్వరం వినిపిస్తుండడం వల్లనైతే…

రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్‌ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో మృతి చెందారు. కొంతకాలం క్రితం ఆయన భార్య,…

ఏప్రిల్ 8 నుండి ప్రారంభం కానున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే విషయంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందిగ్ధతలో ఉన్నట్లు తెలుస్తున్నది. …

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో జరుగవలసి ఉంది. అయితే ఈ లోపుగానే, వచ్చే…