Browsing: YS Jagan Mohan Reddy

ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమం డిసెంబర్‌ 18న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో  ముఖ్యమంత్రి…

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణ…

దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా జగన్ ఫై విమర్శల వర్షం…

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై…

విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానికి సోమవారం …

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మహర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4వ తేదీ ఉదయం 9.05 గంటల నుండి 9.45 గంటల మధ్య దీనికి సంబంధించి…

వేతన సవరణ అంశంపై గత నెలరోజులకు పైగా నిర్ణయం తీసుకోకుండా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాటవేత ధోరణులు అవలంభించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం…

రాజధాని  నగరం నిర్మాణం కోసం 33,000 వేల ఎకరాలను ఉచితంగా ఇచ్చిన రైతులను రోడ్లపైకి  నెట్టివేసి, రాజధానిగా కొనసాగడానికి అక్కడేమి ఉన్నదని, ఎడారి, స్మశానం అంటూ మూడు రాజధానుల…