తాజా వార్తలు
గత రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లోపరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దాయాది తీవ్ర…
ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను అక్రమంగా “ఫెయిర్…
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లలో శుక్రవారం రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే…
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు…
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని…
పదేళ్ల నరేంద్ర మోదీ పరిపాలనలో దేశంలో ఆర్ధిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ వ్యత్యాసాలను తగ్గిస్తామని…
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి…
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు…
కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహ…
మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్…
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన యోగా గురు రాందేవ్ బాబకు చెందిన ప్రముఖ…
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు..…
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య…
హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ…
గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో…
ఆంధ్రప్రదేశ్ లో రాబోవు ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్,…
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో మరోసారి వాలంటీర్ల అంశం చర్చకు వచ్చింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో…
కాంగ్రెస్ హయాంలో ‘హనుమాన్ చాలీసా’ వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర…
న్యాయ వృత్తికి పరిపక్వత గల వ్యక్తులు అవసరమని సుప్రీంకోర్టు సోమవారం అభిప్రాయపడింది. 12వ తరగతి తర్వాత ప్రస్తుతమున్న ఐదేళ్ల ఎల్ఎల్బి…
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య…
హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. బీజేపీ…
ఆంధ్రప్రదేశ్ లో రాబోవు ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్,…
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు…
గత రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లోపరిస్థితి దారుణంగా ఉంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు దాయాది తీవ్ర…
అమెరికాలో 2022 సంవత్సరంలో దాదాపు 66,000 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విధంగా వారు అమెరికా…
పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల విస్తరణకు అగ్రరాజ్యం అమెరికా అడ్డుతగిలింది. ఈ క్షిపణి కార్యక్రమాల లోసం సాంకేతిక పరికరాలను సరఫరా…
రష్యావ్యాప్తంగా శుక్రవారం రాత్రి డ్రోన్లతో బాంబుల వర్షాన్ని ఉక్రెయిన్ కురిపించినట్లు మాస్కోలోని రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యాలోని విద్యుత్…
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపిందన్న అనుమానంతో ఇరాన్ శుక్రవారం తెల్లవారుజామున తన అణు స్థావరం, వైమానిక కేంద్రం ఉన్న ఇస్ఫాహన్…
మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఎడారి నగరమైన దుబాయ్ స్తంభించిపోయి ప్రధాన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో…
ప్రముఖ నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను అక్రమంగా “ఫెయిర్…
మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్…
భారతీయ మసాలా పౌడర్ల బ్రాండ్లు ఎవరెస్ట్, ఎండీహెచ్ పై తాజాగా సింగపూర్, హాంకాంగ్ నిషేధం విధించాయి. వీటిలో క్యాన్సర్ కారక…
ఇరాన్ హొర్ముజ్ జల సంధిని అడ్డుకుంటే ఆయిల్, ఎల్ఎన్జి ధరలు పెరిగే అవకాశం ఉందని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారి…
బిట్ కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులపై చర్యలు చేపట్టింది.…
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పై విచారణ మంగళవారం మరోసారి వాయిదా పడింది.…
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు…
న్యాయ వృత్తికి పరిపక్వత గల వ్యక్తులు అవసరమని సుప్రీంకోర్టు సోమవారం అభిప్రాయపడింది. 12వ తరగతి తర్వాత ప్రస్తుతమున్న ఐదేళ్ల ఎల్ఎల్బి…
పశ్చిమ్ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ 2016 టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో సంచలన తీర్పును వెలువరించింది…
శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న వేద్దా తెగ ప్రజల్లో భారతీయ మూలాలు ఉన్నట్టు సీసీఎంబీ, మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన…
నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలలో ఓటర్లు తమ ఓటు బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. శుక్రవారం నాగాలాండ్లో ఆరు తూర్పు జిల్లాలో ఏ ఒక్క…
ప్రజలను తప్పుదారి పట్టించే విధమైన వాణిజ్య ప్రకటనలను ప్రచురించినందుకు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కొంటున్న పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు…
చీర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ చీరను పలు రకాలుగా ధరిస్తూ వస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే…
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ…
పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు…
మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ వోటింగ్ ప్రధాన పార్టీల అంచనాలను తలకిందులు చేసింది. ఉత్తరప్రదేశ్లో 10, కర్ణాటకలో 4,…
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.…
* పీపుల్స్ పల్స్ -సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ సర్వే సౌత్ ఫస్ట్ కోసం పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ…
పార్ధసారధి పోట్లూరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనేది కేవలం ఒక ప్రచారం…
ఆర్టిమిస్ కార్యక్రమం కింద చంద్రుని పైకి 2024 నాటికి వ్యోమగాములు చేరుకోడానికి వీలుగా చంద్రుని దక్షిణ ధ్రువంపై 13 ప్రాంతాలను…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులైనా బిజెపి గెలుపొందిన నాలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక్క చోట…
నేతి మహేశ్వరరావు,అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నాయకుడు ఎప్పుడు ఇప్పటి అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఏమికావాలి? భవిష్యత్తు తరాలు…
యూపీ ఎన్నికల చివరి దశ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. మొదటి ఐదు దశల్లో…
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గురించి పలు అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంపై ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు రచిస్తూ,…