రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధినిఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక నిధి…
Browsing: ఆర్థిక వ్యవస్థ
ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెడుతూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, డిజిటల్ రుపీతో పాటు డిజిటల్ భారత్ పై…
సంపన్నులపై ప్రభుత్వం మరింతగా పన్ను విధించాలని భారతీయులలో అత్యధికులు కోరుతున్నారు. `అసమానతలపై పోరాట కూటమి భారత్’ (ఎఫ్ఐఎ ఇండియా) ఈ విషయమై జరిపిన దేశ వ్యాప్త సర్వేలో పాల్గొన్న 80 శాతం…
రాబోయే బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచుతారనే ఊహాగానాల మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) ఆర్థిక విభాగం ‘బీడీలు’, చిన్న చేతితో చుట్టే సిగరెట్లపై సుంకాన్ని…
రక్షణ రంగంలో ఆయుధాలను ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునే ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ మన దేశం ఇప్పుడు అత్యంత నాణ్యతతో స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకుంటోంది. అంతేకాదు,…
దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ నిలిచింది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్పీ రూ.693.33…
డ్రగ్ కంట్రోలర్ సంస్థ డీసీజీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్రయాలకి అనుమతిని ఇచ్చింది. మెడికల్ స్టోర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని, హాస్పటల్స్,…
పేద ప్రజలకు తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలతో లబ్ధిచేకూరుస్తామని రాజకీయ పార్టీలు, నేతలు, ఎన్నికల వేళ చేస్తున్న వాగ్దానాల పట్ల సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది.…
గతంలో ఎన్నడూ లేనంతగా భారీ కేటాయింపులతో, గత సంవత్సరంకన్నా రెంట్టింపు మొత్తాలతో ఈ సంవత్సరం రూ 2.25 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ ఉండగలదని ప్రభుత్వ వర్గాలు…
బిల్డర్ తన వద్ద ఫ్లాట్లను కొనేవారికి కలలను అమ్మినపుడు, ఆ కలలు సాకారమయ్యే విధంగా సదుపాయాలను కల్పించడంలో విఫలమైతే, వారు పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా తిరిగి…