గడువు లోగా రెన్యువల్ చేయించుకోక పోవడం, కనీసం అందుకోసం దరఖాస్తు చేసుకోక పోవడం కారణంగా దేశంలో సుమారు 6,000 స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు పొందడానికి తప్పనిరైన విదేశీ విరాళాల…
Browsing: ఆర్థిక వ్యవస్థ
కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దేశంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా ఉంటూ వస్తున్నాయి. వరుసగా ఆరోనెల లక్ష కోట్ల రూపాయలకు మించి…
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ రేటును యధావిధిగా కొనసాగించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వస్త్రాలపై ఇప్పుడున్న జీఎస్టీ రేటు 5 శాతాన్ని అదేవిధంగా కొనసాగించాలని, దానిని 12 శాతానికి…
వివాహమంటే బంధుమిత్రులతో అంగరంగవైభవంగా జరుగే వేడుక. ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలు మాత్రం ఇప్పుడు కరోనా సమయంలో అతికొద్ది చుట్టాల మధ్యనే తూతూ మంత్రంగా జరుగుతున్నాయి.…
భారతదేశంలో అవినీతి పద్ధతులు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ప్రముఖ హిందీ వార పత్రిక పాంచజన్య అమెజాన్పై దాడి చేసిన కొన్ని నెలల తర్వాత, భారతదేశంలో కార్యకలాపాలు…
ఒక వంక, కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు చట్టాన్ని రూపొందిస్తుండగా, స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) ప్రైవేట్ డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డిమాండ్ చేసింది. అయితే బ్లాక్చెయిన్ టెక్నాలజీ…
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలైనా.. జొమాటో తదితర ఆన్లైన్ డెలివరీ కంపెనీలైనా.. జనవరి 1 నుంచి తమ వేదికలపై కస్టమర్ల కార్డు సమాచారాన్ని సేవ్ చేసుకోలేవు.…
దేశంలో ఉన్న చైనీస్ మొబైల్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. పన్నులను ఎగవేసేందుకు ఆయా కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటి కే…
ఈడీ విచారణకు ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. పనామా పేపర్స్ లీక్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపడంతో సోమవారం మధ్యాహ్నం…
ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సిటిసి) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటకంను విస్తరించేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విజయవాడ నుంచి…