దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్,…
Browsing: జాతీయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గత నెల విజయవాడలో అకస్మాత్తుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కలిసి, ఇరువురం ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం జరుపుతామని ప్రకటించడంతో…
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్పురి లోక్సభ స్థానం ఖాళీ అయింది. దీంతో…
తన ఫోన్ ట్యాప్ అవుతుందని తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తద్వారా తన వ్యక్తిగత…
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించనున్నారు. 2024, నవంబర్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12న రామగుండంలో జరుపనున్న అధికార పర్యటనకు సహితం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండం ఫెర్టిలైజర్స్…
అత్యంత కీలకమైన జీ20 దేశాల కూటమికి డిసెంబరు 1 నుంచి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈనేపథ్యంలో సరికొత్త థీమ్ తో కూడిన ‘జీ20’ లోగో, వెబ్ సైట్లను…
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి విద్య, ఉపాధి కల్పనలో 10 శాతం రిజర్వేషన్ కల్పించే 103వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సోమవారం అత్యున్నత పదవి నుంచి పదవీ విరమణ చేశారు. వాస్తవానికి జస్టిస్ లలిత్ మంగళవారం (ఈ నెల…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో బెంగళూరు కోర్టులో చుక్కెదురైనది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్, భారత్…