Browsing: జాతీయం

బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనకు ప్రాణహాని ఉందన్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నుపుర్ వినతి పిటిషన్‌…

:బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. 210 మంది అథ్లెట్లతో భారీ బృందం ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత బృందం 22 స్వర్ణ,…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాదాపు రూ. 2.23 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇవన్నీ చాలా మటుకు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. కానీ, గాంధీనగర్‌లోని కొంత భూమిలో తన…

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌కు నాలుగు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటం విశేషం. వరుసగా ఏడోసారి పార్లమెంట్‌ సమావేశాలు…

రాజ్యసభ చైర్మన్ గా సభ నిర్వహణలో తనదైన ముద్రవేసిన ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  ఈ నెల 10న వెంకయ్య పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో…

వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని, ఈ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంకు అధ్యక్షత వహిస్తూ అన్ని రాష్ట్రాలు పంటల…

భారత ఉప రాష్ట్రపతి గా జగ్‌దీప్‌ ధన్కర్‌ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్‌ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో అధికార ఎన్డీయే…

ధరలు, నిరుద్యోగం, నిత్యావసరాలపై జిఎస్‌టి పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశవ్యాపిత ఆందోళనలకు దిగింది. దేశ రాజధానిలో జరిగిన నిరసనలకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నేతృత్వం…

భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ యూ లలిత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను తన వారసునిగా ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫారసు…

స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గురువారం హెచ్చరించింది. ముందు…