ఆహార భద్రత చట్టం అమలులో ఒడిషా అగ్రస్థానంలో నిలివగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) రాష్ట్రాల ర్యాంకింగ్…
Browsing: జాతీయం
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్ మద్దతు …
బిజెపి నుంచి సస్పెండయిన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. అత్యున్నత న్యాయస్థానం ‘లక్ష్మణ…
సుమారు పది రోజుల పాటు నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్నారు.…
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు శనివారం మీడియాలో కధనాలు వెలువడ్డాయి. పంజాబ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా…
మహారాష్ట్రంలో ఏక్నాథ్ షిండే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం బలపరీక్షకు ముహూర్తం ఖరారైంది. 2, 3 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్పీకర్ పదవికి బిజెపి…
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన తర్వాత పలు నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా, బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా…
మహారాష్ట్రలో దాదాపు తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభం తర్వాత, మహా వికాస్ అఘడి ప్రభుత్వం తుదకు బుధవారం రాత్రి పడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రేపటితో తెరపడేనా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. జూన్ 30న బలపరీక్షకు రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. మంగళవారం…
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే…