Browsing: అవీ ఇవీ

దేశంలో రెండేళ్లలోపు పిల్లల్లో89 శాతం మందికి కనీస పౌష్టికాహారం లభించడం లేదు. గర్భస్థ శిశువు దగ్గర్నుంచీ రెండేళ్ల పిల్లాడు అయ్యేంత వరకు వారికి పోషకాహారం అందటం అత్యంత కీలకమైంది. లేదంటే…

వైవాహిక అత్యాచారం (మారిటల్‌ రేప్‌) నేరపూరితమా, కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చింది. మారిటల్‌ రేప్‌ నేరం కాదని…

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని సింగపూర్‌ నిషేధించింది. ఈ సినిమా ఆ దేశ చలన చిత్ర వర్గీకరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నందున నిషేధించినట్లు స్థానిక మీడియా తెలిపింది.…

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న పిఎస్‌యూలో భాగంగా ప్రైమ్‌ మినిస్టర్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌ (పిఎమ్‌ – డబ్ల్యుఎఎన్‌ఐ)ను ప్రారంభించిన రైల్‌టెల్‌ ఒక కీలక…

మే 3వ తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలైంది. మొదలైన ఆరు రోజుల్లోననే 20 మంది యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో…

కాలం చెల్లిన దేశద్రోహ చట్టాన్ని సమీక్షించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు సంబంధిత వైఖరిపై సమగ్ర అఫిడవిట్ సమర్పించింది. శనివారమే దేశద్రోహ చట్టాన్ని…

మానసిక వైకల్యం ఉన్న బాలుడిని అతని కుటుంబంతో కలిసి విమానం ఎక్కేందుకు అనుమతించక పోవడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఆగ్రహం వ్యక్తం…

ఒక వ్యక్తిని భారతీయుడిగా విదేశీ ట్రిబ్యునల్‌ (ఎఫ్‌టి) పరిగణించిన ఆ వ్యక్తి ఎప్పటికీ భారతీయుడేనని గుహవటి హైకోర్టు విదేశీ ట్రిబ్యునల్‌ బెంచ్‌ పేర్కొంది.  భారతీయ పౌరునిగా గుర్తించిన…

భారత్‌లోనే అత్యధిక కరోనా మృతులు నమోదయ్యాయన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నివేదికపై కేంద్రం మండిపడింది. ఈ నివేదికలో వాస్తవం లేదని, అర్థరహితమని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌…

దేశంలో వివిధ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికిని దెబ్బతీయడంలో విశేషంగా విజయాలు సాధిస్తున్నకేంద్ర భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోస్టులు తాజాగా సమకూర్చుకున్న మారణాయుధం ‘దేశీ’ వారిలో ఖంగారు పుట్టిస్తున్నది. ఈ ఆయుధం పేరు…