Browsing: అవీ ఇవీ

ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరంలేదని కేంద్రం నేడు స్పష్టం చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, 18ఏళ్లలోపు వారికి సంబంధించి కేంద్రం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 6…

సుదూర లక్షాల్యను సైతం అవలీలగా ఛేదించగల బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిషాలోని చండీపూర్‌ తీరంలోని ఇంటిగ్రేటడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి గురువారం ఉదయం…

రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజన్స్ హెచ్చరికలు అందిన దృష్టా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం తొలిసారిగా అంబులెన్స్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల కమీషన్ కల్పించింది. అదే విధంగా గుర్తింపు పొందిన జర్నలిస్టులు…

కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర  స్పష్టం చేశారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయంకావాలని హితవు చెప్పారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్…

రెండుళ్లుగా ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమం భారత్ చేపట్టి నేటితో  ఏడాది పూర్తయింది.  ప్రపంచంలోనే అత్యంత…

గత ఏడాది ఉద్భవించిన కరోనా డెల్టావేరియంట్‌ భారత్‌లో భారీగా ప్రాణాలను బలిగొందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్‌ నుండి జూన్‌ మధ్య కాలంలో 2,40,000…

దేశ రాజధాని ఓవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలకు, మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సిద్ధపడుతున్న వేళ బాంబు కలకలం సృష్టించింది. తూర్పు ఢిల్లీలో రద్దీగా ఉండే ఘాజీపూర్…

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్రం ఆదేశించింది. కనీసం 48 గంటలకు సరిపడే విధంగా బఫర్‌ స్టాక్‌…

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపంపై దర్యాప్తునకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసింది. …