Browsing: అవీ ఇవీ

నీట్‌-పిజి అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇడబ్ల్యుఎస్‌) కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితుల్లో మార్పులేమీ లేవని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆదాయ పరిమితిని రూ. 8…

దేశంలో కరోనా,  ఒమిక్రాన్‌ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది…

శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి మందిరం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం పన్నెండు మంది యాత్రికులు మరణించారు. డజనుకు పైగా…

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి  ఒక్కసారిగా పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో13 వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో…

దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే…

నీతి ఆయోగ్ ప్రారంభించిన నాల్గవ ఆరోగ్య సూచిక ప్రకారం, పెద్ద రాష్ట్రాలలో మొత్తం ఆరోగ్య సేవల పరంగా కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా నాలుగు ఏళ్లలో…

దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండడంతో ఆంక్షలను 2022 జనవరి 31 వరకు అమలు చేయాలనికేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక…

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా ఢిల్లీలో 142 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో…

ఇటీవల వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను నాగాలాండ్  నుండి ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కనిపిస్తున్నది. ఈ చట్టం ఉపసంహరణ గురించి పరిశీలించేందుకు కేంద్ర…

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 470 కి పైగా దాటిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. నిన్న అక్కడ మరో రెండు…