Browsing: ప్రాంతీయం

అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన…

లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు వారంలోగా…

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. అయితే దీనిపై…

తరచూ వివాదాలకు గురయ్యే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సేవించి ఓ గురుద్వారాలో ప్రవేశించారని ఆయనపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ…

సివిల్ కాంట్రాక్టర్ “అసహజ మరణం”పై నమోదైన కేసులో నిందితుడిగా పేర్కొన్న మూడు రోజుల తరువాత, కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప గత  సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి…

ఈ ఏడాది డిసెంబర్ లో  గుజరాత్‌లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు  రాగానే,…

మరోకొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్  లో కాంగ్రెస్ కుమ్ములాటలు శృతి మించుతున్నాయి. తనను పార్టీ నుండి బైటకు పంపలేక తనకు పొగ పెడుతున్నారని అంటూ ప్రముఖ…

కర్ణాటక బేలూర్‌లోని చారిత్రాత్మక చెన్నకేశవ ఆలయంలో ఖురాన్ భాగాలను పఠించిన తర్వాత రథోత్సవాన్ని (రథోత్సవం) కొనసాగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ అధికారులను ఆచరణను కొనసాగించడానికి అనుమతించింది. జిల్లా…

కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి రాజకీయ  కలకలం రేపుతోంది.ఈ కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్…

అందరూ అనుమానిస్తున్నట్లే పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై `రిమోట్ కంట్రోల్’ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉన్నట్లు వివాదం చెలరేగింది. పంజాబ్ విద్యుత్ శాఖ…