ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార సభలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి బిజెపి నేతలందరూ ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో నెలకొన్న కుటుంబపాలన గురించి…
Browsing: ప్రాంతీయం
ప్రముఖ భారత సామజిక ఉద్యమకారులు జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయ్ ఫూలేలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ చేసిన వివాదాస్పద వాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం…
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో 102 మునిసిపాలిటీలను గెలుచుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 2021…
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కుట్రతో అనుసంధానించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ప్రత్యేక…
తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడిఎంకెకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోను డిఎంకె…
కర్ణాటక లోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త 23 ఏళ్ల హర్ష హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కేంద్రం శివమొగ్గలో…
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం అధికారంలో ఉన్న బీజేపీకన్నా ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటంలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై ఏమి మాట్లాడినా చివరకు బీజేపీకే ప్రయోజనం…
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్దీ గంటల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పోలీసు కేసు…
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా కర్నాటకలో హిజాబ్ వివాదం చల్లారలేదు. హిజాబ్తో తరగతులకు అనుమతించాలని విద్యార్థినులు పట్టుబడుతుండడం, కాలేజి యాజమాన్యాలు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా…
రాష్ట్రంలో మదరసాలలో ప్రభుత్వ జోక్యం ఉండదని కారాన్తక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. హైకోర్టులో హిజాబ్ వివాదం సాధ్యమైన త్వరగా పరిష్కారం కావాలని ఆయన ఆయన…