Browsing: ప్రాంతీయం

గోదావరికావేరి నదుల అనుసంధనంతోనంతో గోదావరి నదిలో  గుర్తించిన   324టిఎంసిల మిగులు జలాలలో 247 టీఎంసీలు తరలించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారత దేశానికి మిగులు జలాలను…

కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ కొనసాగుతూ ఉండడంతో  కేంద్ర ఎన్నికల సంఘం  ఎన్నికల ర్యాలీలు, రోడ్‌ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని…

వంద రోజుల్లోనే పంజాబ్ లో ముగ్గురు డీజీపీలు మారారు. కొత్త డీజీపీగా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వీరేష్ కుమార్ భవ్రా ఛార్జ్ తీసుకున్నారు. ఎన్నికల కమిషన్…

దేశంలో కరోనా ఉధృతమవుతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనాబారిన పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కొవిడ్-19 పాజిటివ్…

కరోనా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ…

ఉత్తర ప్రదేశ్ నుండి బంగాళా దుంపల దిగుమతులను తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేయడంతో, ఇక్కడ అధికార పక్షంకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్…

30 ఏళ్ళ క్రితం జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద విస్ఫోటనం తర్వాత మొదటిసారిగా క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోయింది. క్రియాశీలకంగా ఉన్న స్థానిక తీవ్రవాదుల…

ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదిపొంచింది. జేడీఎస్ తో పాటు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్…

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలోకి శనివారం ఓ ఆగంతకుడు చొరబడి, సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగుతున్నది. దీంతో కోపోద్రిక్తులైన…

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఢిల్లీ నుండి 150 మందికి పైగా సీనియర్ బిజెపి నాయకులు పార్టీ విజయం కోసం రెండు రాష్ట్రాలలో పర్యటించారు.పశ్చిమ…