Browsing: ప్రత్యేక కథనాలు

తాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్త పుత్రుడను’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాఖ్యాలను తిప్పికొడుతూ తాను ప్రజలకు దత్తపుత్రిడిని అని జనసేన అధినేత…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ…

ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావిస్తూ అందులో చూపిన కాశ్మీర్ పండిట్లపై దాడులను ఆమె గోరక్షకుల దాడులతో పోల్చుతూ మాట్లాడటం  వివాదాస్పదంగా  మారింది. దానితో ఆమెపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు…

నుపుర్ శర్మ చేసిన వాఖ్యల సాకుతో రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నది.  ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌ తదితర ప్రాంతాల్లో  శుక్రవారం  మసీద్ లో…

జాతీయ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం కోసం ఓ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను దేశంలో ఎవ్వరు అంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఎవరూ…

కేసీఆర్‌ ఎనిమిదేండ్ల పాలనలో జనాభాలో సింహభాగమైన బీసీ, ఎంబీసీ, సంచార జాతులు పూర్తిగా నిర్వీర్యానికి గురి చేశారని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.…

తన మంత్రులకు, పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు సహితం ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉండరు. అయితే ఆయనతో రాజకీయంగా కొంతకాలంగా తలబడుతున్న గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మాత్రం తాను…

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు చర్చంతా రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు మారుతున్నది. ఈ…

మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్యెల్యేలను, ఆ తర్వాత ఒక ఎంపీని గెలిపించుకున్న తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు ఎమ్యెల్యేలను గెలిపించుకున్న తర్వాత అకస్మాత్తుగా జాతీయస్థాయి నేతగా ఎదిగిన్నట్లయింది.…

అమరావతిలో రాజధానిగా ఆరు నెలల లోగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్లాట్ లను అందజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన గడువు…