Browsing: ప్రత్యేక కథనాలు

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ  నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ లోకి చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, బర్రాక్‌పోర్ లోక్‌సభా…

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి  వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభలో సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ…

మానవ అక్రమ రవాణాను కట్టడి చేయడం కోసం జారీచేసిన జిఓను అమలు పరచడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ట్రాఫికింగ్ భాదితులతో పనిచేస్తున్న హెల్ప్  సంస్థ,   రాష్ట్ర స్థాయి…

తెరపై తాము రాజకీయ విరోధులం అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనిపిస్తుంటారు. తమ రాష్ట్ర ప్రయోజనాలకు పొరుగున ఉన్న ముఖ్యమంత్రి విఘాతం కలిగిస్తున్నారని అంటూ ప్రజలను…

ఈసారి ఎన్నికల్లో 40 శాతం యువతకే టిక్కెట్లు ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించారు.   అనంతపురం జిల్లా టిడిపి విస్తృత…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.  తెలంగాణలోని మూడో వంతు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.  ఉమ్మడి న‌ల్గొండ…

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జాతీయ స్థాయి ద్రుష్టి ఆకట్టుకునే కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనను అందులో భాగంగానే ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక…

ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో జమ్ముకశ్మీర్​ వేర్పాటువాద నాయకుడు యాసిన్‌ మాలిక్‌ను ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. ఈ నెల 25వ తేదీన…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగంను 2022-23 విద్యా సంవత్సరం నుండి కర్నాటక పాఠ్య పుస్తకాలలో పదవ తరగతి…

మూడేళ్ళ తరవాత జమ్మూ కాశ్మీర్ లో అమర్‌నాథ్ కు ఈ ఏడాది అనుమతి ఇస్తునందున యాత్రికుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.  గత  రెండేళ్లుగా  కరోనా…