సమతామూర్తి విగ్రవిష్కరణ కార్యక్రమంకు ముందుకూడా అక్కడకు వెళ్లి, అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనకపోవడంతో మొదటిసారిగా బహిర్గతమైన చిన్నజియ్యర్ స్వామితో ఆయనకు ఏర్పడిన విబేధాలు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన…
Browsing: ప్రత్యేక కథనాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా జరిపిన తర్వాత స్వయంభూ దర్శనాలు తిరిగి సోమవారం మొదలయ్యాయి. ఉదయం…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం అధికార టిఎంసి, ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. భీర్భూంలో చోటుచేసుకున్న హత్యలపై చర్చించాలని పట్టుబడ్డ బిజెపి.. రాష్ట్రంలో శాంతి, భద్రతలపై…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గత సంవత్సరకాలంగా లెక్కచేయకుండా వస్తున్న జి23 నేతలను అకస్మాత్తుగా శాంతింపజేసేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. …
మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్ను జమ చేసుకుంది. ఆదివారం…
జాతీయ భావనకు వ్యతిరేకంగా ఉన్న వాదనలన్నీ క్రమంగా నీరుగారి, తమ అస్తిత్వం కోల్పోతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్ ఎస్ ఎస్…
నాస్తికత్వం పునాదిగా ఏర్పడిన డీఎంకే నేతలు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కొన్నేళ్లుగా దేవాలయాల సందర్భాన ప్రారంభించిన తమిళనాడులో మతంపై అసలు నమ్మకమే లేని సిపిఎం నేతలు ఇప్పుడు…
నెల రోజులకు పైగా ఒక వంక రష్యా సేనలు పొరుగున ఉన్న ఉక్రెయిన్ లో భీకర పోరాటం చేస్తుండగా, అందులో కీలక పాత్ర పోషింపవలసిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ…
తనను జైల్లో పెట్టాలనేదే బీజేపీ లక్ష్యమైతే పెట్టండంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రాష్ట్ర శాసనసభలో సవాలు విసిరారు. అధికారంలోకి రావాలనుకుంటే రావాలని, అంతే కానీ దుర్మార్గాలకు పాల్పడొద్దని అంటూ సుదీర్ఘకాలం…
టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకురావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ‘నేతాజీ గ్రంథ సమీక్ష’…