Browsing: ప్రత్యేక కథనాలు

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరగనున్న నాలుగో దశ పోలింగ్‌ మొత్తం ఏడు దశల ఎన్నికల సరళిని, ఫలితాలను నిర్ధేశించే అవకాశం ఉంది. మొదటి మూడు దశలలో పుంజుకున్న సమాజవాద్ పార్టీ…

పలు బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణకు తలబడుతుంటే, సిపిఎం అగ్రనేత అయిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాత్రం నేరుగా గవర్నర్ ఆరిఫ్…

భారత దేశంలోనే భారీ జనసందోహం పాల్గొనే పండుగలలో ఒకటైన తెలంగాణాలో అతిపెద్ద పండుగ మేడారం జాతరకు హాజరైన గవర్నర్ డా. తమిళశై సౌందరాజన్ పర్యటన సందర్భంగా రాష్ట్ర…

టీఆర్ఎస్‌  అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముంబై వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలసి జాతీయ స్థాయిలో…

దాణా స్కామ్‌లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో  పాటు రూ…

ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గద్దె దింపి, అధికారం చేపట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్…

వైసీపీ పాదయాత్ర చేసింది మటన్, చేపలు అమ్ముకోవడానికా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పాదయాత్రలో మత్స్యాకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.వైసీపీకి అధికారం…

బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్  తన ఇంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కుమార్ తో `విందు సమావేశం’ జరపడం, ఇద్దరు సుమారు రెండు గంటల…

మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం వైభవంగా శనివారం సాయంత్రం ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో  సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. డప్పులు, డోలువాయిద్యాల మధ్య అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లారు…

ఆమె ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ ను ఉజ్వల స్థాయికి తీసుకెళ్లడంలో ఖ్యాతి గడించారు. ఆమె ఏ పదవి చేపట్టినా సంచలనాత్మక ఫలితాలు సాధిస్తూ వచ్చారు. జాతీయస్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇ)కి సిఇఒ,…