చైనా అధ్యక్ష పదవిని జీ జిన్పింగ్ మూడోసారి చేపట్టబోతూ మరో తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టింపబోతున్న తరుణంలో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తోంది. చైనాకు…
Browsing: ప్రత్యేక కథనాలు
భారతదేశంలో 5జీ సేవలను. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న దేశంలో ప్రారంభించడంతో 5జీ నెట్వర్క్ ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారతదేశం చేరింది. అయితే ఇంటర్నెట్ స్పీడ్…
నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో రెండు నెలలుగా రాజకీయంగా తెలంగాణాలో ఉద్రిక్తలు కలిగిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో తమ ప్రభావం కాపాడుకోవడం కోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరాగా ఎత్తుగడలు ప్రారంభించాయి. తమ రాజకీయ…
ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 4.37 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు ఏర్పాటు చేసింది. ఇంతేకాకుండా గుర్తించిన…
సెప్టెంబర్ 17 విముక్తా? విలీనమా? – 2 నిజాం ప్రభుత్వంలో “ఉమూర్ మజహార్” అనే దెవాదాయ శాఖా ద్వారా “దీన్ దార్” అనే సంస్థకు నిధులందేవి. దీని ప్రధాన…
సెప్టెంబర్ 17 విముక్తా? విలీనమా? – 1స్వతంత్ర చరిత్రలో హైదరాబాద్ సంస్థానం విలీనం ఓ చారిత్రక ఘట్టం. దేశం మధ్యలో ఓ నిప్పుల కుంపటి వలే `విద్రోహ సామ్రాజ్యం’…
దాదాపు ప్రతి 150 మందిలో ఒకరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) అంచనా…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీష్కుమార్ చేస్తున్న ప్రయత్నాలను…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో అతిపెద్ద దేశంగా అవతరించిందని బ్లూమ్బర్గ్ తాజాగా ఓ రిపోర్ట్లో వెల్లడించింది. ఇంతకాలం ఈ స్థానంలో ఉన్న బ్రిటన్ను దాటేసిందని తెలిపింది.…
ఆసియాకప్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో భారత్ విజృంభించింది. అన్ని విభాగాల్లో రాణించి పాక్ను చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో లక్ష్య చేధనకు…