Browsing: తెలుగు రాష్ట్రాలు

తెలంగాణాలో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయడం కోసమై 80 మందితో ఏఐసీసీ ఏర్పాటు చేసిన జంబో కమిటీలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు సీనియర్ నేతలు కమిటీల కూర్పు పట్ల…

పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనుకున్న సమయంలోగా పూర్తికాకపోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020, 2022లో సంభవించిన భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని వెల్లడించింది. …

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై…

వైఎస్సార్ బిడ్డను కేసీఆర్ పంజరంలో పెట్టి బంధించవచ్చని అనుకుంటున్నారని, అది కేసీఆర్ తరం కాదని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల హెచ్చరించారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని అంటూ మళ్లీ…

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా 32 నియోజవర్గాల్లో కార్యనిర్వహకులను నియమించింది. తమ పార్టీ అధినేత పవన్…

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ఆదివారం ముగిసింది. ముందే చెప్పిన విధంగా ఉదయం…

తన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అర్థరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. లోటస్…

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇస్తే గడీల పాలన నుండి విముక్తి చేసి పేదోల్ల రాజ్యం తీసుకువస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…

డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు…

‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీచేస్తామని చెబుతున్న ఆ పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు…