సమైక్య రాష్ట్ర విభజనపై సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విభజనపై దాఖలైన 27 పిటిషన్లపై విచారణ ప్రక్రియను జస్టిస్…
Browsing: తెలుగు రాష్ట్రాలు
విశేష ప్రఖ్యాతి పొందిన టీటీడీ ముద్రించే క్యాలెండర్లు, డైరీలు 2023 సంవత్సరానికి సంబంధించి భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతితో పాటు, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో…
మెట్రో రైలు సెకండ్ ఫేజ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్…
మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాగానే అధికార టిఆర్ఎస్ లో ప్రకంపనాలు తధ్యమని, ఆ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొంటూ వచ్చిన…
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సినీ , రాజకీయ ప్రముఖులను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి…
సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా…
ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్…
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ట్రాన్స్జండర్ల భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాన్స్జండర్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని పోలీస్హెడ్ క్వార్టర్స్లో సిఐడి…
తెలంగాణలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా వైసిపి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ…