ఆంధ్ర ప్రదేశ్ లో పాలనే కాదు అభివృద్ధి కూడా రివర్స్లోనే వెళుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావలసిన బాధ్యత చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘ సంస్కర్తలపై…
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో నిందితుల దురాగతాలు ఒకటొక్కటి బైటకు వస్తున్నాయి. పోలీసులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం ఈ ఘటనలోని నిందితులు బాధితురాలితో పాటు మరోక…
ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే, కేసీఆర్ ప్రభుత్వం 18 శాతానికి కుదించి బీసీలకు అన్యాయం చేసిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు,…
కేంద్ర పధకాలను, నిధులను తమ పథకాలుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్నదని అంటూ ప్రధాని మోదీ నుండి రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల వరకు నిత్యం ఆరోపణలు చేస్తుండగా,…
వచ్చే ఎన్నికలకు సంబంధించి బిజెపితో తమ పార్టీ బంధం పటిష్టంగా ఉన్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో పొత్తుకు సంబంధించి తమ…
రాష్ట్రంలోని బ్రాహ్మణ నిరుద్యోగులకు సబ్సిడీపై 100 క్యాబ్ టాక్సీలు ఇవ్వనున్నట్లు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో డ్రైవింగ్…
పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో శుక్రవారం హత్యకు గురైన టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య మృతదేహానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు హడావిడిగా శనివారం…
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ఓ ఎమ్యెల్యే కొడుకు నిందితుడని స్పష్టం చేస్తూ బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు శనివారం ఫోటోలు…
అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం శనివారంతో తొమ్మిది వందల రోజుకి చేరుకోనుంది. ఈ సందర్భంగా అమరావతి సాధన సమితి నాయకులు అమరావతిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతి…