హైదరాబాద్ నగరంలో ఓ ముస్లిం యువతిని వివాహం చేసుకున్న దళిత యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. సరూర్నగర్ మండల్లోని మర్పల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఆ దంపతులపై జరిగిన…
Browsing: తెలుగు రాష్ట్రాలు
అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారని టిడిపి నేత, మాజీ ఎమ్యెల్యే దూళిపాళ్ల…
అదానీ కంపెనీ ఉత్పత్తి చేసే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) ద్వారా కొనుగోలు చేయాలన్న ఒప్పందాలను సవాల్…
బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు షూట్ చేసిన హీరో విశ్వక్ సేన్, అతడి యూనిట్ పై న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు…
‘‘యాసంగిలో నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా జాప్యం చేసి రైతులను నిండా ముంచారు. రైతులు పండించిన పంటలో 60 శాతం వడ్లను అడ్డికి పావుశేరు చొప్పున…
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం…
కాంగ్రెస్ ఎంపిలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల…
ఒక వంక 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రువర్గంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, పార్టీ వ్యవస్థలో కీలక మార్పులు చేసి, …
టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర,రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల పక్క రాష్ట్రాలపై, కేంద్రంపై…
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రను ఈ నెల 8వ తేదీ నుండి ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు…