Browsing: తెలుగు రాష్ట్రాలు

ఆంధ్ర ప్రదేశ్ కు వరప్రసాదంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనబడటం లేదు. వాస్తవానికి 2018 నాటికే పూర్తిచేయాలనుకున్నా, 2020కు వాయిదా పడింది. 2022 గడుస్తున్నా పూర్తయ్యే అవకాశాలు…

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్పీయే(నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్) గా రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు ట్విట్టర్ వేదికగా అభివర్ణించారు. ‘భారతదేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.…

తాను జరుపుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకొనే ప్రయత్నం చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం…

తాను గతంలో బిజెపి నేత కావడంతో తెలంగాణ ప్రభుత్వం తనను ఆ దృష్టితోనే చూస్తున్నదని రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. తన…

రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారితీస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ…

బంజారాహిల్స్ భూ కబ్జా యత్నం కేసులో ఏ5 నిందితుడిగా బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్‎ను నమోదు చేశారు. ఏపీ జెమ్స్‌ సంస్థ ప్రాపర్టీలోకి టీజీ వెంకటేశ్ మనుషులు…

పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేష్(25) మృతిచెందడంతో  ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది.  సాయిగణేశ్‌ మృతికి  పోలీసులతో కలసి వేధించిన…

దివ్యాంగుల పట్ల ఉన్న సామాజిక దృక్పథాన్ని మార్చాల్సిన తరుణమిదేనని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వారిపట్ల సానుభూతిని చూపించాల్సిన అవసరం లేదని, చేయూతనందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని…

రైతుల సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిన ఘనత సీఎం కేసిఆర్‌దేనని వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ రెండుసార్లు…

బిజెపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, వీటికి సమానంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్…