రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించనని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో టిడిపి, బిజెపి లతో కలసి కూటమి ఏర్పాటు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యవెనుక ‘రాజకీయ పెద్దల’ హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, అతని అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ…
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో 19 మంది మరణానికి కారణమైన కల్తీసారా, కల్తీమద్యం అంశం సోమవారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.ఈ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు వాయిదా తీర్మానం…
2014 మార్చి 14న ప్రారంభమైన జనసేన పార్టీ ఎనిమిదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ…
కేవలం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు లాంఛనంగా ఆమోదించడం కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పేల్చిన బాంబుతో మంత్రులందరిలో ఆందోళన మొదలైనది. త్వరలోనే…
డ్రగ్స్ కేసు విచారణను తెలంగాణ ప్రభుత్వం అటకెక్కించడం పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని,…
ఈ నెల 14న జరుగనున్న పార్టీ ఆవిర్భావ సదస్సు సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న సమావేశాలలో జనసేన పార్టీలో భారీగా చేరుతున్నారు. పలు పార్టీల నుంచి స్థానిక నేతలు…
భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు, వీడియో రికార్డులు సమర్పించేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్ల అభ్యర్థనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.…
ఈ నెల 14న గుంటూరు జిల్లాలో జరుగనున్న జనసేన ఆవిర్భావ సదస్సు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ…
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంలో విబేధాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సోదరి వై ఎస్…