Browsing: తెలుగు రాష్ట్రాలు

మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు తాను తలపెట్టిన బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు…

మహిళలను అవమానించి సీఎం కేసీఆర్ పైశాచిక ఆనందం పొందుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఈసారి తన శాడిస్ట్ మనస్తత్వానికి ఏకంగా…

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం చేసిన సిఆర్‌డిఎ చట్టం ప్రకారం పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. దానితో…

ఆధ్యాత్మికత ఆయుధంగానే విశ్వశాంతికి, సర్వమానవ సౌభ్రాతత్వానికి భారతదేశం బాటలు వేయనుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వేదకాలం నుంచి ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని…

వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జోక్యం లేదని మాజీ డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఆ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు…

విద్యతోపాటు ఉన్నతవిలువలను ఒంటబట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. వీటితోపాటు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నైతికత, దేశభక్తి…

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అకస్మాత్తుగా సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోవడం రాజకీయ వర్గాలలో…

కొంత కాలంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాజకీయ దాడులను తీవ్రతరం చేయడమే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు రాష్ట్ర…

జీతాలు పెంచాలని తాము కోరడం లేదని, ప్రస్తుతం ఉను జీతాలను తగ్గించవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్రమంగా అధికార పార్టీకి ఆందోళనకర పరిణామాలకు దారితీస్తుంది. ఈ…