Browsing: తెలుగు రాష్ట్రాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా కక్షసాధింపు…

కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయ్ అయిన మల్లన్న సాగర్ లోకి నీటిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటిని విడుదల చేసి, రిజర్వాయర్ ను…

భారత దేశంలోనే భారీ జనసందోహం పాల్గొనే పండుగలలో ఒకటైన తెలంగాణాలో అతిపెద్ద పండుగ మేడారం జాతరకు హాజరైన గవర్నర్ డా. తమిళశై సౌందరాజన్ పర్యటన సందర్భంగా రాష్ట్ర…

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు, డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం అధికార పార్టీ…

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో జరుగవలసి ఉంది. అయితే ఈ లోపుగానే, వచ్చే…

టీఆర్ఎస్‌  అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముంబై వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లను కలసి జాతీయ స్థాయిలో…

భారత నావికాదళం స్థిరమైన ప్రయత్నాలు చేస్తూ, విరామం అంటూ లేకుండా దేశ రక్షణలో అప్రమత్తంగా ఉంటోందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు.నావికాదళ శక్తి సామర్థ్యాలను సమీక్ష…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి…

వైసీపీ పాదయాత్ర చేసింది మటన్, చేపలు అమ్ముకోవడానికా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పాదయాత్రలో మత్స్యాకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.వైసీపీకి అధికారం…

ఎపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌…