సీఎం కేసీఆర్ భూముల అమ్మకం.ఇళ్ళు కూల్చి పందిరి వేసినట్లు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన…
Browsing: తెలుగు రాష్ట్రాలు
చిరుత దాడి నేపథ్యంలో నడకదారిలో వెళ్లే యాత్రికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. యాత్రికుల రక్షణ కోసం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది. ఇటీవల కుటుంబ…
అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుతదాడిలో తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన…
తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి వెల్లడించారు. డబుల్…
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్…
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మరుగునపడిన స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు పెట్టడమే కాక వారి కుటుంబాలకూ న్యాయం చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.…
ఇటీవల ఓ చిత్రంలోని (బ్రో) సన్నివేశాల వల్ల వివాదం చెలరేగిందని, దీని వల్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, పిల్లలు సహా వ్యక్తిగత విషయాలపై సినిమా…
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బీజేపీ ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ…
పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఎపి బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర…