మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశ ప్రధానమంత్రి,…
Browsing: BJP
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని, పేదల బద్ద వ్యతిరేకిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్…
మునుగోడు లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని, పోలీసులు, డబ్బును నమ్ముకుని గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని..ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని బిజెపి…
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో…
బీజేపీలో అత్యున్నత కమిటీలు రెండింటిలో తెలంగాణకు చెందిన పార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, శాసనసభ్యత్వానికి సహితం రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప…
ఆరు, ఏడు నెలల తర్వాత తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎవరైతే పొరపాట్లు చేశారో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని స్పష్టం…
ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 2024 ఎన్నికల లోగా పశ్చిమ బెంగాల్ లో బిజెపికి సారధ్యం వహించనున్నారా? స్వతంత్ర దినోత్సవంకు రెండు రోజుల ముందు ఆయన ప్రధాన మంత్రి…
రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్నా బడుగు బలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో సందర్శించినప్పుడు కళ్లకు…