Browsing: Covid 19

గ్లోబల్ సప్లయ్ చైన్‌లో నమ్మకమైన భాగస్వామిగా మారడానికి భారతదేశం ఇప్పుడు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్ధిక వేదిక …

మనదేశంలో కరోనా సంక్షోభ సమయంలోనూ కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకొని..బిలియనీర్లుగా మారారు. 100 మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని…

కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర  స్పష్టం చేశారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయంకావాలని హితవు చెప్పారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్…

రెండుళ్లుగా ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమం భారత్ చేపట్టి నేటితో  ఏడాది పూర్తయింది.  ప్రపంచంలోనే అత్యంత…

కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ కొనసాగుతూ ఉండడంతో  కేంద్ర ఎన్నికల సంఘం  ఎన్నికల ర్యాలీలు, రోడ్‌ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని…

గత ఏడాది ఉద్భవించిన కరోనా డెల్టావేరియంట్‌ భారత్‌లో భారీగా ప్రాణాలను బలిగొందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్‌ నుండి జూన్‌ మధ్య కాలంలో 2,40,000…

కరోనా కట్టడికి రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టెస్టింగ్ తో పాటు ట్రేసింగ్ పై దృష్టి పెట్టాలని చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై…

రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం…

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్రం ఆదేశించింది. కనీసం 48 గంటలకు సరిపడే విధంగా బఫర్‌ స్టాక్‌…

దేశ రాజధానిలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా విజృంభించింది. ఆఫీసులో 50 మందికి మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా బారిన పడిన వారిలో సెక్యురిటీ సిబ్బంది, కార్యాలయ…