కొత్త సీజన్లో అమెరికాకు భారతీయ మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ (యూఎస్డీఏ) ఆమోదాన్ని కేంద్రం పొందడంతో అమెరికాలోని వినియోగదారులకు ఇప్పుడు రెండేళ్ల తర్వాత …
Browsing: Covid 19
భారతదేశపు నైటింగేల్ ఆఫ్ ఇండియా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. 92 ఏళ్ల గాయనికి కరోనా పాజిటివ్ నిర్దారైన తర్వాత ముంబైలోని బ్రీచ్…
దేశంలో మూడో వేవ్ ముప్పు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం బూస్టర్ (ప్రికాషనరీ) డోసు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించింది. ముందుగా…
తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని ఆయన…
రోజువారీ కరోనా కేసులు ముందు రోజుకన్నా స్వల్పంగా తగ్గినా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం మంత్రులు రాజనాథ్ సింగ్, అజయ్ భట్,…
ఒమైక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత…
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా…
దేశంలో మరోసారి కరోనా కేసులు లక్షల సంఖ్యలో వస్తూ ఉండడంతో ప్రజలలో ఆందోళన చెలరేగుతుంది. గత ఏడాది మాదిరిగా తిరిగి దేశవ్యాప్తంగా లేదా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో సంపూర్ణ లాక్డౌన్…
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూతో సహా మరింత కఠినమైన చర్యలను…
మార్చి 2020 నుండి 94 దేశాల్లో దాదాపు 2000 మంది జర్నలిస్టులు కరోనాతో మరణించారు. గత సంవత్సరం, 2021లో, కనీసం 1400 మంది మీడియా కార్యకర్తలు వైరస్కు…